Home Latest News Mosquito Coil | ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్.. ఢిల్లీలో దారుణం

Mosquito Coil | ఒకే కుటుంబంలో ఆరుగురి ప్రాణాలు తీసిన మస్కిటో కాయిల్.. ఢిల్లీలో దారుణం

Mosquito Coil | దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు మస్కిటో కాయిల్ అంటిస్తే.. అది ఆ కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను బలిగొంది.ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

శాస్త్రీ పార్క్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మస్కిటో కాయిల్ అంటించి నిద్రపోవడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని, దీంతో ఆరుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. మస్కిటో కాయిల్‌ను పరుపు మీద ఉంచి అంటించడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని, దీంతో కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడి ప్రాణాలు కోల్పోయారని ప్రాథమికంగా నిర్ధారించారు. డోర్లు మూసి ఉండటం వల్ల ఊపిరి ఆడక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Covid Cases | దేశంలో భారీగా పెరిగిన కరోనా.. 15వేలు దాటిన యాక్టీవ్ కేసులు

IPL 2023 New Rules | ఐపీఎల్‌ కొత్త రూల్స్‌ తెలుసా!

IPL 2023 | తొలి పోరుకు హైదరాబాద్‌ సారథిగా భువనేశ్వర్‌ కుమార్‌

PL2023 | బిగ్గెస్ట్‌ క్రికెట్‌ లీగ్‌కు రంగం సిద్ధం.. ఐపీఎల్‌ తొలి పోరులో గుజరాత్‌తో చెన్నై ఢీ

Manchu Vishnu vs Manoj | మంచు విష్ణు, మనోజ్ గొడవలో బిగ్ ట్విస్ట్.. అందరినీ పిచ్చోళ్లను చేసిన మంచు బ్రదర్స్

Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు

Priyanka Chopra | ఆర్ఆర్ఆర్ గ్రేట్ తమిళ సినిమా.. సోషల్‌మీడియాలో ప్రియాంక చోప్రాను ఏకిపారేస్తున్న నెటిజన్లు

Exit mobile version