Womens T20 World Cup | దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో భారత్ బోణీ కొట్టింది. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ విజయంలో జెమీమీ రోడ్రిగ్స్ (53) కీలక పాత్ర పోషించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లకు 149 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో బిస్మా 68 పరుగులు, అయేషా 43 పరుగులతో చెలరేగిపోవడంతో పాక్ భారీ స్కోరు చేయగలిగింది. అయితే 150 పరుగులు విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత బ్యాటర్లు తొలుత ఆచితూచి ఆడారు. ఆ తర్వాత దూకుడు పెంచి.. పాక్ బౌలర్లను ముప్పు తిప్పలు పెట్టారు. 150 పరుగుల విజయలక్ష్యాన్ని 19 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించగలిగారు.
భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ 33 పరుగులు, రీచా ఘోష్ 31 పరుగులు, కెప్టెన్ హర్మన్ప్రీత్ 16, యాస్తికా భాటియా 17 పరుగులు చేశారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Sachin Tendulkar | జిల్లా స్థాయి టోర్నీలో ఓ ప్లేయర్ ప్రతిభకు సచిన్ టెండూల్కర్ ఫిదా..
Mohammed Shami | రికార్డుల రారాజు విరాట్ కోహ్లీని దాటేసిన మహమ్మద్ షమీ..
Ravindra Jadeja | జడేజాకి షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత
IND vs AUS | మూడు రోజుల్లోనే ముగిసే.. తొలి టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ జయభేరి
Rishabh Pant | ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. కర్రలసాయంతో నడిచేందుకు ట్రై చేస్తున్న రిషబ్ పంత్