Home Latest News CM KCR | ఖమ్మం ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ వరాల జల్లులు

CM KCR | ఖమ్మం ప్రజలకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ వరాల జల్లులు

CM KCR | ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ వరాల జల్లులు కురిపించారు. జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నట్టు ప్రకటించారు. పది వేల మంది కంటే ఎక్కువ జనాభా ఉన్న పెద్దతండా, కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి వంటి మేజర్‌ గ్రామ పంచాయతీలకు రూ. 10 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి వీటిని ఇవ్వనున్నట్టు తెలిపారు.

ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. ఖమ్మంతో పాటు మధిర, వైరా, సత్తుపల్లికి రూ. 30 కోట్ల చొప్పున కేటాయించనున్నట్టు పేర్కొన్నారు. ఖమ్మంలో జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కళాశాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

CM KCR | ఖమ్మంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం.. బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన

Khammam Sabha | ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి.. కేసీఆర్‌పై కేరళ సీఎం ప్రశంసలు

Akhilesh Yadav | మోడీ సర్కార్‌ ఎవరిని బతకనివ్వడం లేదు.. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం : అఖిలేశ్‌ యాదవ్‌!

D Raja | దేశానికి బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ ప్రధాన ముప్పుగా మారాయి.. ఖమ్మం సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజా

Bandi Sanjay | పిల్లలను రాజకీయాల్లోకి లాగుతావా.. నీకు దమ్ముంటే నాతో రాజకీయం చెయ్.. కేసీఆర్‌‌కు బండి సవాల్.. తన కొడుకుపై కేసు పెట్టడంపై ఆగ్రహం

America Mega Million Jackpot | అన్‌ లక్కీడే రోజే జాక్‌పాట్‌.. లాటరీలో రూ.10వేల కోట్లు గెలుచుకున్నాడు..

New Corona Variant | అత్యంత ప్రమాదకారిగా కరోనా సూపర్ సబ్ వేరియంట్.. అమెరికాలో వైరస్ వ్యాప్తికి కారణమిదే.. భారత్‌లోనూ 26 కేసులు

Exit mobile version