Home Latest News CM KCR | ఖమ్మంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం.. బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో...

CM KCR | ఖమ్మంలో జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తాం.. బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ సంచలన ప్రకటన

CM KCR | ఖమ్మం హెడ్ క్వార్టర్స్‌లో ఉన్న జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ ఈ హామీ ఇచ్చారు.

బీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో మాట్లాడుతూ.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు, ఖమ్మం జిల్లా కలెక్టర్‌కు సూచించారు. ఒకవేళ ప్రభుత్వ స్థలం లేకపోతే ప్రభుత్వమే భూమిని సేకరించి.. జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆదేశించారు. రిపోర్టలకు మాత్రమే కాదు ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Khammam Sabha | ఖమ్మం సభ దేశానికి ఒక దిక్సూచి.. కేసీఆర్‌పై కేరళ సీఎం ప్రశంసలు

Akhilesh Yadav | మోడీ సర్కార్‌ ఎవరిని బతకనివ్వడం లేదు.. బీజేపీని తరిమికొట్టే పోరాటం తెలంగాణ నుంచే ప్రారంభం : అఖిలేశ్‌ యాదవ్‌!

D Raja | దేశానికి బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌ ప్రధాన ముప్పుగా మారాయి.. ఖమ్మం సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి రాజా

Bandi Sanjay | పిల్లలను రాజకీయాల్లోకి లాగుతావా.. నీకు దమ్ముంటే నాతో రాజకీయం చెయ్.. కేసీఆర్‌‌కు బండి సవాల్.. తన కొడుకుపై కేసు పెట్టడంపై ఆగ్రహం

America Mega Million Jackpot | అన్‌ లక్కీడే రోజే జాక్‌పాట్‌.. లాటరీలో రూ.10వేల కోట్లు గెలుచుకున్నాడు..

New Corona Variant | అత్యంత ప్రమాదకారిగా కరోనా సూపర్ సబ్ వేరియంట్.. అమెరికాలో వైరస్ వ్యాప్తికి కారణమిదే.. భారత్‌లోనూ 26 కేసులు

Exit mobile version