Women’s Under 19 T20 World Cup | మహిళల అండర్ 19 వరల్డ్ కప్లో భారత జట్టు బోణీ కొట్టింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించారు. దక్షిణాఫ్రికా విధించిన 167 పరుగుల విజయలక్ష్యాన్ని అవవోకగా ఛేదించి విజయం సాధించారు. భారత ఓపెనర్లు షఫాలీ వర్మ, శ్వేతా సెహ్రావత్ దూకుడుగా ఆడటంతో మరో మూడు ఓవర్లు మిగిలి ఉండగానే గెలుపొందారు.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 166 పరుగులు చేసింది. 167 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 16.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్లు శ్వేతా సెహ్రావత్ 57 బంతుల్లో 92 పరుగులతో చెలిరేగిపోయింది. నాటౌట్గా నిలిచింది. ఇక షఫాలీ వర్మ కూడా కేవలం 16 బంతుల్లో 45 పరుగులతో విజృంభించడంతో సునాయసంగా విజయాన్ని దక్కించుకోగలిగింది. ఇక తెలంగాణలో భద్రాచలంకు చెందిన త్రిష 15 పరుగులు చేసింది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Kushboo | జయసుధ కోసం వారసుడు సినిమా నుంచి కుష్బూను తప్పించారా?
Jayasudha | అమెరికన్ బిజినెస్మ్యాన్తో జయసుధ మూడో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన సహజనటి
Hockey World Cup | ఆరంభం అదుర్స్.. స్పెయిన్పై భారత్ ఘనవిజయం.. హాకీ ప్రపంచకప్
Womens T20 World Cup | అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్కు వేళాయే.. తొలిపోరులో దక్షిణాఫ్రికాతో భారత్ ఢీ .. జట్టులో భద్రాచలం అమ్మాయి
Hockey World Cup | ఆరంభం అదుర్స్.. స్పెయిన్పై భారత్ ఘనవిజయం.. హాకీ ప్రపంచకప్
Rajashree Swain | ఇద్దరు క్రికెటర్లు మృతి.. అడవిలో అనుమానస్పదంగా మహిళా క్రికెటర్ మృతదేహం.. ఆత్మహత్యా ? హత్యా ?