Modi Telangana Tour | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 13న మోదీ హైదరాబాద్కు రానున్నారు. పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు శంకు స్థాపన చేయనున్నారు. దీంతో పాటు మొత్తంగా రూ.7 వేల కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
అనంతరం పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 19న మోదీ తెలంగాణ పర్యటన ఉండగా వాయిదా పడింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభోత్సవంలో పాల్గొనాల్సి ఉండేది. కానీ షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకోవడంతో వర్చువల్గా ప్రారంభించారు. తాజాగా మరోసారి మోదీ పర్యటన ఖరారు కావడంతో బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Kamareddy Master Plan | కామారెడ్డి, జగిత్యాల మాస్టర్ ప్లాన్ రద్దు.. రైతుల ఆందోళనకు తలొగ్గిన సర్కార్
Union Budget 2023 | నిర్మలమ్మ కరుణించేనా.. కేంద్ర బడ్జెట్పై వేతన జీవుల ఆశలు.. శ్లాబుల్లో ఈసారైనా మార్పులుండేనా ?
TTD | సోషల్ మీడియాలో తిరుమల శ్రీవారి ఆలయ డ్రోన్ షాట్స్.. మండిపడుతున్న భక్తులు
Tirumala | తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామికి ఏ రోజు ఏ నైవేద్యం సమర్పిస్తారు?