Mosquito Coil | దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. దోమల బెడద నుంచి తప్పించుకునేందుకు మస్కిటో కాయిల్ అంటిస్తే.. అది ఆ కుటుంబంలోని ఆరుగురి ప్రాణాలను బలిగొంది.ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
శాస్త్రీ పార్క్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మస్కిటో కాయిల్ అంటించి నిద్రపోవడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని, దీంతో ఆరుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు. మస్కిటో కాయిల్ను పరుపు మీద ఉంచి అంటించడం వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని, దీంతో కార్బన్ మోనాక్సైడ్ వాయువు వెలువడి ప్రాణాలు కోల్పోయారని ప్రాథమికంగా నిర్ధారించారు. డోర్లు మూసి ఉండటం వల్ల ఊపిరి ఆడక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని వెల్లడించారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Covid Cases | దేశంలో భారీగా పెరిగిన కరోనా.. 15వేలు దాటిన యాక్టీవ్ కేసులు
IPL 2023 New Rules | ఐపీఎల్ కొత్త రూల్స్ తెలుసా!
IPL 2023 | తొలి పోరుకు హైదరాబాద్ సారథిగా భువనేశ్వర్ కుమార్
PL2023 | బిగ్గెస్ట్ క్రికెట్ లీగ్కు రంగం సిద్ధం.. ఐపీఎల్ తొలి పోరులో గుజరాత్తో చెన్నై ఢీ
Coronavirus | మళ్లీ విజృంభిస్తున్న కరోనా వైరస్.. ఒక్కరోజులోనే 3వేలకు పైగా కేసులు