Home News AP Breaking News | కాకినాడలో విషాదం.. ఊపిరాడక ఏడుగురు కార్మికులు దుర్మరణం

Breaking News | కాకినాడలో విషాదం.. ఊపిరాడక ఏడుగురు కార్మికులు దుర్మరణం

Breaking News | కాకినాడ జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పెద్దాపురం మండలం జి.రాగంపేటలోని ఓ ఫ్యాక్టరీలో ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తూ ఏడుగురు కార్మికులు దుర్మరణం చెందారు.

జి.రాగంపేటలో నిర్మాణంలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోని ఆయిల్ ట్యాంకర్‌ను శుభ్రం చేసేందుకు ముందుగా ఒక కార్మికుడు అందులోకి దిగాడు. కానీ అతనికి ఊపిరాడక ఇబ్బంది పడ్డాడు. దీంతో అతన్ని కాపాడేందుకు మరో కార్మికుడు లోపలికి వెళ్లాడు. ఇలా ఒకరిని కాపాడేందుకు మరొకరు లోపలికి వెళ్లి ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పాడేరు వాసులు, మరో ఇద్దరు పెద్దాపురం మండలం పులిమేరువాసులుగా గుర్తించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Transgender Pregnant | పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అబ్బాయి.. సోషల్‌ మీడియా ద్వారా ఆనందాన్ని పంచుకున్న అతని భార్య

KA Paul | సీఎం క్యాంప్‌ ఆఫీసును తగలబెట్టాలన్న రేవంత్‌రెడ్డిని ఎందుకు అరెస్టు చేయలేదు.. కేఏ పాల్‌ ఫైర్‌!

Supreme Court | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు.. స్టేటస్ కోకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. 17నే విచారణ చేపడతామన్న సీజేఐ!

Triplate Sisters | ఒక్కడినే ప్రేమించి పెళ్లి చేసుకున్న ముగ్గురు అక్కాచెల్లెళ్లు.. లెక్కలు వేసి.. రోజులు పంచుకుని మరీ కాపురం

China Vs America | చైనాకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ వార్నింగ్.. మా జోలికి వస్తే ఊరుకోమంటూ హెచ్చరిక!

Ponguleti | దమ్ముంటే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయ్.. పొంగులేటికి తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ సవాలు

Exit mobile version