Saturday, May 4, 2024
- Advertisment -
HomeLatest NewsSantokh singh chaudhary | భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి

Santokh singh chaudhary | భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్ ఎంపీ మృతి

Santokh singh chaudhary | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) చేపట్టిన భారత్ జోడో యాత్ర ( Bharat Jodo Yatra )లో విషాదం నెలకొంది. పంజాబ్‌లోని ఫిల్లౌర్‌లో నిర్వహిస్తున్న యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి ( Santokh singh chaudhary ) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు.

రాహుల్ గాంధీతో కలిసి శనివారం ఉదయం యాత్రలో పాల్గొన్న ఎంపీ సంతోఖ్ సింగ్ ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. గుండె వేగం పెరిగింది. దీంతో ఒక్కసారిగా కుప్పకూలడంతో హుటాహుటిన ఫగ్వారాలోని విర్క్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే ఎంపీ మరణించినట్టు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. సంతోఖ్ సింగ్ ప్రస్తుతం జలంధర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో పంజాబ్ మంత్రిగా కూడా ఈయన పనిచేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Kerala Schools | ఇక స్కూళ్లలో సర్‌… మేడమ్ అనాల్సిన అవసరం లేదు… ఓన్లీ టీచర్‌.. ఆదేశాలు జారీ !

Rajashree Swain | ఇద్దరు క్రికెటర్లు మృతి.. అడవిలో అనుమానస్పదంగా మహిళా క్రికెటర్ మృతదేహం.. ఆత్మహత్యా ? హత్యా ?

Weather Report | ఈ శతాబ్దంలో ఇదే అత్యంత చలికాలం.. మరో వారంలో మైనస్ 4 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు

Ganga vilas | ప్రధాని మోదీ ప్రారంభించిన గంగా విలాస్ ఎక్కాలంటే 20 లక్షలు ఉండాల్సిందే.. ఈ క్రూయిజ్ స్పెషాలిటీ ఏంటి?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News