Andhra pradesh SI Exam Results | ఆంధ్రప్రదేశ్లో ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలను పోలీసు నియామక బోర్డు విడుదల చేసింది. మొత్తం 411 ఎస్సై పోస్టులకు గానూ ఫిబ్రవరి 19న ఏపీలో రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 57,923 మంది అర్హత సాధించారు. ఫలితాల APSLPRB వెబ్సైట్ను చూడొచ్చు.
అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 4 ఉదయం 11 గంటల వరకు ఓఎంఆర్ షీట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. రెండు పేపర్లలో అర్హత సాధించిన వారికే ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది.
ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలో ప్రధానంగా నాలుగు దశలు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాదించినవారికి ఫిజికల్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్టు, మెయిన్స్ నిర్వహిస్తారు. వీటన్నింటిలో అర్హత సాధించిన వారికి ఎస్సై ఉద్యోగాలు వస్తాయి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వచ్చిన కేంద్రమంత్రి.. ఎందుకంటే..
Rashmi Gautam | చేతబడి చేస్తా.. యాసిడ్ పోస్తా అంటూ జబర్దస్త్ యాంకర్పై సోషల్ మీడియాలో ట్రోల్స్
Nayanthara | నయనతార సినిమాలకు గుడ్బై చెప్పనుందా?
Medical Student Preethi | సీనియర్లంతా ఒక్కటయ్యారు అమ్మా.. ఆత్మహత్యకు ముందు ఫోన్ చేసి బాధపడ్డ ప్రీతి
Triangle Love Story | నవీన్ హత్యలో నిహారికనే సూత్రధారి.. హరిహర కృష్ణ తండ్రి సంచలన ఆరోపణలు