CM KCR | తెలంగాణలోని టీచర్లకు సీఎం కేసీఆర్ సంక్రాంతి కానుక అందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ఉపాధ్యాయ సంఘాలు, విద్యాశాఖ అధికారులతో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆదివారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులపై చర్చించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బదిలీలు, పదోన్నతులకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలోనే షెడ్యూల్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ మరో రెండు మూడు రోజుల్లోనే విడుదల చేయనున్నారు.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Telangana secretariat | సీఎం కేసీఆర్ బర్త్ డే నాడే తెలంగాణ సెక్రటేరియట్ ఓపెనింగ్.. మంత్రి వేముల వెల్లడి
Nepal plane crash | నేపాల్ విమాన ప్రమాదంలో 42 మృతదేహాలు వెలికితీత.. మృతుల్లో ఐదుగురు భారతీయులు?
Ban on Gas stoves | చిన్న పిల్లల్లో పెరుగుతున్న అస్తమా.. గ్యాస్ స్టౌవ్ బ్యాన్ చేసే యోచనలో అమెరికా?