Uppal Stadium | ఈనెల 18 నుంచి న్యూజీలాండ్, భారత్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలోనే న్యూజీలాండ్ జట్టు హైదరాబాద్ చేరుకుంది.
తాజ్ కృష్ణ హోటల్లో కివీస్ టీం బస చేస్తుంది. ప్రస్తుతం భారత్.. శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతోంది. ఆదివారం చివరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం సోమవారం టీమిండియా కూడా హైదరాబాద్ చేరుకోనుంది. 17వ తేదీన న్యూజీలాండ్, భారత జట్లు ప్రాక్టీస్లో పాల్గొననున్నాయి.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్ రాహుల్
Prithvi Shaw | పృథ్వీ షాకు ప్రోత్సాహం సరే.. టీమిండియా జట్టులో చోటు మాటేంటి?