Friday, April 26, 2024
- Advertisment -
HomeLatest NewsUppal Stadium | హైదరాబాద్ చేరుకున్న న్యూజీలాండ్ జట్టు.. ఈనెల 18న ఉప్పల్ స్టేడియంలో వన్డే...

Uppal Stadium | హైదరాబాద్ చేరుకున్న న్యూజీలాండ్ జట్టు.. ఈనెల 18న ఉప్పల్ స్టేడియంలో వన్డే మ్యాచ్

Uppal Stadium | ఈనెల 18 నుంచి న్యూజీలాండ్, భారత్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బుధవారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలోనే న్యూజీలాండ్ జట్టు హైదరాబాద్ చేరుకుంది.

తాజ్ కృష్ణ హోటల్‌లో కివీస్ టీం బస చేస్తుంది. ప్రస్తుతం భారత్.. శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతోంది. ఆదివారం చివరి వన్డే జరగనుంది. ఈ మ్యాచ్ అనంతరం సోమవారం టీమిండియా కూడా హైదరాబాద్ చేరుకోనుంది. 17వ తేదీన న్యూజీలాండ్, భారత జట్లు ప్రాక్టీస్‌లో పాల్గొననున్నాయి.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Womens T20 World Cup | అండర్‌-19 మహిళల టీ20 ప్రపంచకప్‌కు వేళాయే.. తొలిపోరులో దక్షిణాఫ్రికాతో భారత్‌ ఢీ .. జట్టులో భద్రాచలం అమ్మాయి

KL Rahul | ప్రేమించిన అమ్మాయితో ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న కేఎల్‌ రాహుల్

India Vs New Zealand Tickets | ఉప్పల్‌ స్టేడియంలో 18న వన్డే మ్యాచ్.. టికెట్ల ధరలు ఎంత ? ఒక్కొక్కరు ఎన్ని టికెట్లు తీసుకోవచ్చు?

Prithvi Shaw | పృథ్వీ షాకు ప్రోత్సాహం సరే.. టీమిండియా జట్టులో చోటు మాటేంటి?

Rajashree Swain | ఇద్దరు క్రికెటర్లు మృతి.. అడవిలో అనుమానస్పదంగా మహిళా క్రికెటర్ మృతదేహం.. ఆత్మహత్యా ? హత్యా ?

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News