AP CM Jagan | ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఢిల్లీ వెళ్లేందుకు టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీన్ని గమనించిన పైలట్.. అత్యవసరంగా విమానాన్ని గన్నవం ఎయిర్పోర్టులో ల్యాండ్ చేశాడు.
ప్రస్తుతం విమానాన్ని పరిశీలిస్తున్న నిపుణులు.. లోపాన్ని గుర్తించి సరిచేసే పనిలో పడ్డారు. కాగా.. ఢిల్లీ ప్రయాణంలో అంతరాయం ఏర్పడటంతో సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లికి వెళ్లిపోయారు. మంగళవారం ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్లో దౌత్యవేత్తలతో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది.
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Divyansha Kaushik | చైతూపై నాకు క్రష్ ఉంది.. నాగచైతన్యతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన మజిలీ బ్యూటీ
Kajal Aggarwal | శ్రీలీలకు తల్లిగా కాజల్ అగర్వాల్.. బాలయ్య కోసం అంత సాహసం చేస్తుందా?
Rajinikanth | అనుమతి లేకుండా పేరు వాడితే… రజనీకాంత్ బహిరంగ హెచ్చరిక
Naresh | నన్ను చంపేందుకు కుట్ర.. కొత్త వివాదానికి తెరలేపిన సీనియర్ నటుడు నరేశ్