AP Governor | మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్వారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణన్ మాథూర్ చేసిన రాజీనామాలను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. వారి స్థానంలో కొత్తవారిని నియమించారు. మహారాష్ట్ర నూతన గవర్నర్గా రమేశ్ బైస్, లడఖ్ ఎల్జీగా బీడీ మిశ్రాను నియమించారు. మహారాష్ట్ర, లడఖ్తో పాటు మరో 10 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అబ్దుల్ నజీర్ను నియమించారు. ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను ఛత్తీస్గఢ్కు పంపించారు.
నూతన గవర్నర్లు
ఆంధ్రప్రదేశ్ | జస్టిస్ అబ్దుల్ నజీర్ |
ఛత్తీస్గఢ్ | బిశ్వభూషణ్ హరించందన్ |
మహారాష్ట్ర | రమేశ్ బైస్ |
హిమాచల్ ప్రదేశ్ | శివ ప్రతాప్ శుక్లా |
అరుణాచల్ ప్రదేశ్ | లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ |
సిక్కిం | లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య |
జార్ఖండ్ | సీపీ రాధాకృష్ణన్ |
అసోం | గులాబ్ చంద్ కటారియా |
మణిపూర్ | అనసూయ |
నాగాలాండ్ | గణేశన్ |
మేఘాలయ | ఫాగు చౌహాన్ |
బిహార్ | రాజేంద్ర విశ్వనాథ్ |
లఢాఖ్ | బీడీ మిశ్రా |
Follow Us : Google News, Facebook, Twitter
Read More Articles:
Oscars | ఆస్కార్ అవార్డు మొత్తం బంగారంతోనే చేస్తారా? దానిని అమ్మితే ఎంత వస్తుందో తెలుసా?
Oscar 2023 | ఆస్కార్ స్టేజిపై నాటు నాటు హవా.. అకాడమీ అవార్డుల విజేతలు వీళ్లే..
Oscars 2023 | జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్కు ఆస్కార్ ఫిదా.. అవతార్ 2కి అకాడమీ అవార్డు
Oscars 2023 | అకాడమీ అవార్డ్స్లో రాజమౌళి సత్తా.. నాటు నాటు సాంగ్కు ఆస్కార్ వచ్చేసింది