Friday, April 26, 2024
- Advertisment -
HomeNewsAPVizag | రాజు ఎక్కడుంటే.. రాజధాని అక్కడే.. మూడు రాజధానులపై ఏపీ మంత్రి అమర్‌నాథ్‌ ఇంట్రెస్టింగ్‌...

Vizag | రాజు ఎక్కడుంటే.. రాజధాని అక్కడే.. మూడు రాజధానులపై ఏపీ మంత్రి అమర్‌నాథ్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

Vizag | మూడు రాజధానులపై ఏపీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రాష్ట్రానికి రాజులాంటి వాడు అని.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే రాజధాని అక్కడేనని ఆయన వ్యాఖ్యానించారు. విశాఖ నుంచే రాష్ట్ర భవిష్యత్తు మారుస్తామని పేర్కొన్నారు. వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు వైజాగ్‌కు అన్ని హంగులు ఉన్నాయని ఆయన తెలిపారు. రాజధానికి ఇక్కడి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సపోర్ట్‌ చేస్తుందని అన్నారు.

ఏపీ సీఎం జగన్‌ విశాఖకు వస్తారని.. ఇక్కడ నివాసం ఉంటారని మంత్రి అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. రాష్ట్రానికి మూడు రాజధానులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని.. దానికి అందరం కట్టుబడి ఉన్నామని వ్యాఖ్యానించారు. అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా ఉంటాయని వెల్లడించారు. వైజాగ్‌లో ఐటీ, పర్యాటక, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌, ఇతర శాఖల భవనాలను అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటామని స్పష్టం చేశారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Tarakaratna | 45 నిమిషాలు గుండె ఆగడంతో తారకరత్న మెదడు వాచింది.. ఆరోగ్య పరిస్థితి వివరించిన విజయసాయిరెడ్డి

Andhra Pradesh Capital | ఏపీ సీఎం జగన్‌ కీలక ప్రకటన.. ట్విటర్ ట్రెండింగ్‌లో నిలిచిన విశాఖపట్నం

YS Jagan | విశాఖ నుంచే పరిపాలన.. గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో కన్ఫార్మ్ చేసిన ఏపీ సీఎం జగన్

LPG Cylinder | గ్యాస్ సిలిండర్ డెలివరీకి డబ్బులు అడుగుతున్నారా? ఈ నంబర్‌కు కాల్ చేయండి

AP CM Jagan | తోడేళ్లు అన్నీ ఒక్కటవుతున్నాయి.. మీ బిడ్డ సింహంలా ఒక్కడే నడుస్తాడు.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ సెటైర్లు

RELATED ARTICLES

Youtube Latest Videos

Time2News ను మీరు ఫాలో అవండి

Google News
28FansLike
17FollowersFollow
13FollowersFollow
552SubscribersSubscribe

Recent News