Home Latest News Republic Day | తెలంగాణ రాజ్‌భవన్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. కీరవాణి సహా పలువురిని సత్కరించిన...

Republic Day | తెలంగాణ రాజ్‌భవన్‌లో రిపబ్లిక్ డే వేడుకలు.. కీరవాణి సహా పలువురిని సత్కరించిన గవర్నర్ తమిళిసై

Republic Day | తెలంగాణలో భారత రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై పాల్గొన్నారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం.. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులను ఆమె సత్కరించారు.

సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, గేయ రచయిత చంద్రబోస్, భగవాన్ మహావీర్ విక్లాంగ్ సహాయత సమితి (ఎన్జీవో), విద్యావేత్త బాలలత, కుడుముల లోకేశ్వరి ( పారా అథ్లెటిక్స్ ), టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి ఆకుల శ్రీజను సత్కరించారు. అంతకుముందు హైదరాబాద్‌లోని వార్ మెమోరియల్ వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు నివాళులు అర్పించారు.

Follow Us :  Google News, FacebookTwitter

Read More Articles:

Padma Awards | పద్మ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. చిన్న జీయర్‌ సహా 12 మంది తెలుగు వాళ్లకు పద్మ పురస్కారాలు

Uorfi Javed | నాలాంటి సింగిల్స్‌కు ముంబైలో ఇల్లు అద్దెకు దొరకడం కష్టమైపోయింది.. బిగ్‌బాస్‌ బ్యూటీ ఉర్ఫీ జావెద్‌ ఆవేదన

Women’s IPL | పురుషుల ఐపీఎల్‌ను మించిపోయిన మహిళల లీగ్‌.. రికార్డు ధరకు వేలం

Cholesterol | చెడు కొలెస్ట్రాల్‌కి మంచి కొలెస్ట్రాల్‌కి తేడా ఏంటి.. ? చెడు కొలెస్ట్రాల్‌ను ఎలా తగ్గించుకోవాలి?

Republic Day | రిపబ్లిక్ డే సందర్భంగా 901 మందికి పోలీసు పతకాలు ప్రకటించిన కేంద్రం.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారంటే..

Exit mobile version